యూపీలో గంగా యాత్ర ద్వారా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిజెపి నాయకులు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రియాంక గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె ఒక పొరపాటు చేశారని, మాజీ ప్రధానిని అవమానించారని బిజెపి నాయకులు ధ్వజమెత్తారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8z1pr
Thursday, March 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment