Saturday, November 23, 2019

రఘురామకే అన్ని చిక్కులు .. అలా కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్ లో ఉన్నట్టా అన్న ఎంపీ

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు వైసీపీలో అందరికీ టార్గెట్ గా మారారు. తమకు తెలియకుండా కొంతమంది లోక్‌సభ సభ్యులు నేరుగా ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేతలు నేరుగా జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన పార్లమెంటరీపార్టీ సమావేశంలో పేర్లను వెల్లడించకుండా కొంతమంది ఎంపీలు.. ప్రధాని, కేంద్రమంత్రుల వద్దకు వెళ్తున్నారని, ఇది మంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pFVY6K

Related Posts:

0 comments:

Post a Comment