ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నుంచి జిల్లాలోని స్వగ్రామానికి తరలిస్తుండగా... ఆ వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలవగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో ముగ్గురి కుటుంబాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3899L9j
విషాదం.. మృతదేహాన్ని తరలిస్తూ మృత్యు ఒడిలోకి... ఇద్దరి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం...
Related Posts:
అనగనగా ఒక ఓటర్ దేవుడు.. 100 శాతం పోలింగ్.. చాలా పెద్ద కథే..!గాంధీనగర్ : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే. ఒక్క ఓటుతో గెలిచేవారుంటారు.. అదే ఓటుతో ఓడిపోయేవారుంటారు. అలా ప్రతి ఓటు డెమోక్రసీలో కౌంట్ అవుతుంది. ఒక… Read More
టీడీపీలో కోవర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ జరగిన రాత్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ ఇద్దరూ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న… Read More
ఓటే నా ప్రాణం, ఓటు లేకపోవడంతో ప్రాణం వీడీన వ్యక్తి, కేరళలో ఘటనకొంతమంది ఓటు వేసిన వేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, మరి పట్టణాల్లో అయితే అసలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తాజగా గా హైద్రాబాద్ నగర ఓటర్లను ఇందు… Read More
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం… Read More
ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్లోకి బాయ్ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?న్యూఢిల్లీ : యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ మర్డర్ డైలీ సీరియల్ను తలపిస్తోంది. హత్య కేసు విచారిస్తోన్న కొద్దీ కొత్త విషయాలు… Read More
0 comments:
Post a Comment