గుంటూరు: నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఐఐటీ విద్యార్థి అపార్ట్మెంట్ నుంచి కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరుకు చెందిన గంగిశెట్టి రిత్విక్ కర్ణాటకలో ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా రిత్విక్ గత కొన్ని రోజులుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో చైతన్యపురిలో స్నేహితుడిని ఇంటికి శనివారం సాయంత్రం వెళ్లాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354qNno
అపార్ట్మెంట్పైనుంచి పడి ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి
Related Posts:
దొరల్లా బతుకుతారు.. దొంగతనాలు చేస్తారు.. వీళ్లెక్కడి మనుషులు రా నాయనా..!హైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అంటారు. దొరకనంత కాలం ఏ దొంగైనా దొరలా బతుకుతాడని దానర్థం. పోలీసులకు దొరికితే చాలు ఆ దొంగ గుట్టు బయట పడుతుంది. ఇదే … Read More
టాయిలెట్తో సెల్ఫీ! అవుతుందిక పెళ్లి!! వధువుకు కానుకగా రూ.51వేలు కూడాభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం.. తన ఇంట్లో కట్టుకున్న మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగితేనే ఆ యువకుడికి పెళ్లి జరుగుతుంది.… Read More
యువతను మావోయిస్టులుగా మార్చే కుట్ర: హైదరాబాద్ సీపీ వార్నింగ్హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు సంస్థలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే సంస్… Read More
ప్రేమ పెళ్లే కానీ..: రాత్రి అమ్మాయి మెడలో తాళి కట్టి.. తెల్లారేసరికి పరార్!అమరావతి: నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. దీంతో అతని ప్రేమలో నిజాయితీ ఉందేమోననుకుని ఆమె కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె మ… Read More
ఏపీ అప్పుల్లో, 42వేల కోట్లు చంద్రబాబు ఇచ్చినవే : బుగ్గనఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… Read More
0 comments:
Post a Comment