గుంటూరు: నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఐఐటీ విద్యార్థి అపార్ట్మెంట్ నుంచి కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరుకు చెందిన గంగిశెట్టి రిత్విక్ కర్ణాటకలో ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా రిత్విక్ గత కొన్ని రోజులుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో చైతన్యపురిలో స్నేహితుడిని ఇంటికి శనివారం సాయంత్రం వెళ్లాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354qNno
అపార్ట్మెంట్పైనుంచి పడి ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి
Related Posts:
హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?ఇది ఒక అదృశ్య భూమి. ఇక్కడ జరిగిన నేరం క్రమంగా కనుమరుగవుతోంది. ఈ ఊరికి చెందిన ఈ జొన్నచేలోనే బాధితురాలి అంత్యక్రియలు కూడా జరిగాయి. కుటుంబ సభ్యులకు కూడా … Read More
జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు: తీవ్ర ఆరోపణలు: సమగ్ర విచారణ: ప్రశాంత్ భూషణ్, ఐవైఆర్అమరావతి: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ..కలకలం రేపుతోంది. దేశ… Read More
వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్తో ఎంపీ సతీమణి కన్నుమూతవైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీ… Read More
ఢిల్లీ కేపిటల్స్ను మట్టి కరిపించడానికి ఇదే సరైన సమయం: కీలక బ్యాట్స్మెన్ అవుట్అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేదికగా రసవత్తరంగా ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోన్న టీమ్.. ఢిల్లీ కేపిటల్స్. టాప్… Read More
అమరావతి నిరసనలకు 300 రోజులు: ప్రదర్శనల హోరు.. నినాదాల జోరు: తీవ్ర ఉద్రిక్తతఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత.. అమరావతి ప్రాంతం నిప్పుల కుం… Read More
0 comments:
Post a Comment