ప్రముఖ తెలుగు దినపత్రిక నవ తెలంగాణ ఆదివారం(జనవరి 3) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త,ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మై హోమ్ రామేశ్వరరావు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది దాని సారాంశం. ఈ వార్తా కథనం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే గనుక నిజమైతే ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను,ముఖ్యంగా టీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/388RlFN
బీజేపీ భారీ స్కెచ్... కేసీఆర్కు స్పాట్... అదే జరిగితే టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయం...
Related Posts:
అయోధ్య భూ వివాదానికి త్వరలో తెర: అదే తుది రోజు: తనకు తానే డెడ్ లైన్ విధించుకున్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయ స్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఇక… Read More
ఢిల్లీలో రెండో ఎయిర్పోర్ట్: హిండాన్ ఎయిర్పోర్టు రేపే ప్రారంభం, టేకాఫ్ తీసుకోనున్న తొలి విమానంన్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రెండో విమానాశ్రయం సిద్ధమైంది. అక్టోబర్ 11న తొలి ప్రైవేట్ విమానం హిండాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోనుంది. ఇప్పటి వ… Read More
సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం: ఆర్టీసీకి జేఏసీకి ఉద్యోగులు మద్దతు లేకుండా..! ఉప ఎన్నిక తరువాత వరాలే..!తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె మీద సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి ఆ విషయంలో వెనక్కు తగ్గకూడదని భావిస్తున్నారు.… Read More
సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ2018కి 2019కి సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్. ఈ ఏడాదికి అంటే 2019కిగాను సాహిత్యంలో ఆస్ట్రియాకు చెందిన… Read More
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. 19న తెలంగాణ బంద్.. సక్సెస్ చేయాలంటూ జేఏసీ పిలుపుహైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ … Read More
0 comments:
Post a Comment