Saturday, November 23, 2019

బీజేపీ కాంట్రాక్టు కిల్లర్.. ప్రజాస్వామ్యం ఖూనీ: రాజస్థాన్ సీఎం ఫైర్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ను ఆహ్వానించడం వివాదంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ చేత గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రమాణం చేయించడాన్ని రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఎస్పీ, డీఎంకే, కాంగ్రెస్‌తోపాటు పలువురు నేతలు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQnmGK

Related Posts:

0 comments:

Post a Comment