రక్తంలో క్రొవ్వును కరిగించేందుకు స్టాటిన్స్ అనే డ్రగ్ను వినియోగిస్తారు. ఈ డ్రగ్ మెడిసిన్లో ఉండటం వల్ల పురుషుల్లో ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల ద్వారా వెల్లడించారు బెల్ఫాస్ట్కు చెందిన క్వీన్స్ యూనివర్శిటీ పరిశోధకులు. గుండె సంబంధిత వ్యాధులు కూడా ఈ స్టాటిన్స్ అనే డ్రగ్ తగ్గిస్తుందని అంతకుముందు పరిశోధనల్లో వెల్లడైనట్లు గుర్తుచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFu5Ei
కొలెస్ట్రాల్ డ్రగ్స్తో పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ: స్టడీ
Related Posts:
దుబ్బాక బైపోల్ : బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు... ఫైనల్ లిస్ట్ ఇదే...తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన దుబ్బాక ఉపఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(అక్టోబర్ 19)తో ముగిసింది. అంతిమంగా 23 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బర… Read More
బీహార్లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులుబీహార్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ తురుపుముక్కల్ని రంగంలోకి దించాయి. బీహార్ లో జేడీయూ అధినేత, సీఎ… Read More
రాబోవు రాజకీయ పరిణామాలను ధీటుగా ఎదుర్కొంటాం.!టీడీపీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన ఎల్.రమణ ప్రకటన..!హైదరాబాద్: రానున్న రాజకీయ పరిణమాలను ఛాలెంజ్ గా తీసుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు యల్ రమణ స్ప… Read More
Coronavirus: ఉప ముఖ్యమంత్రి కొడుక్కి సీరియస్, విమానంలో హైదరాబాద్ షిఫ్ట్, ఫ్యామిలీలో 8 మంది !హైదరాబాద్/ బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు 8 మంది కరోనా వైరస్ (COV… Read More
ఏపీలో కరోనా @ 2918, 7.86 లక్షలకు చేరిన మొత్తం కేసులు, 24 మంది మృతి..ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం కంటిన్యూ అవుతోంది. టెస్టులు పెరుగుతున్న కేసులు కూడా వస్తోన్నాయి. అయితే గతంలో మాదిరిగా 10 వేల చొప్పున కాక.. 2 నుంచి 3 వేల వ… Read More
0 comments:
Post a Comment