Friday, November 22, 2019

ప్రభుత్వ స్కూల్‌లో పాముకాటుతో విద్యార్థిని మృతి: సిగ్గు పడాలి, లోక్‌సభను కుదిపేసిన ఘటన

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బథేరీలోని ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని మృతి చెందిన ఘటన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న పాఠశాల తరగతి గది మొత్తాన్ని కేరళ ప్రాథమిక విద్యామంత్రిత్వ శాఖ అధికారులు కూల్చేశారు. పాము కాటు వేసిన తరువాత విద్యార్థినిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pL4MZg

Related Posts:

0 comments:

Post a Comment