Saturday, November 9, 2019

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు.. కమ్యూనిస్టుల స్పందన ఏమిటంటే

అయోధ్య తీర్పుపై కమ్యునిస్టులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ఫిర్యాదుదారుల విజయంగా చూడకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు (సీపీఎం) పార్టీ ప్రకటించింది. అయితే సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పులో కొంత ప్రశ్నార్థకమైన విషయాలు ఉన్నాయని తెలిపారు. ఏది ఏమైన తీర్పుపై ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Am8qc

Related Posts:

0 comments:

Post a Comment