ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకరోజులో ఏపీలో 210 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 161 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 41 మంది కాగా, 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. రాష్ట్రంలోని కొత్త హాట్ స్పాట్స్ నుంచి పాజిటివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XD2zgB
24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు: ఏపీలో కొనసాగుతోన్న కరోనా కేసుల ఉధృతి...
Related Posts:
నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ‘‘సార్.. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నీచుల్ని ఉరితీసే బాధ్యత నాకు అప్పగించండి..'' అంటూ ప్రముఖ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో కేంద్ర హోం మంత్ర… Read More
జనసేన ఎమ్మెల్యే మరోసారి సభలోనే: సీఎం జగన్ పై ప్రశంసలు: చారిత్రాత్మక నిర్ణయమంటూ..!జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపించారు. ఇదే సభలో ఏపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టే నిర్ణ… Read More
విభజించాలనుకునే దుష్టశక్తుల ఎత్తులు పారవు: నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ వేదికగ… Read More
పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అంటే ఒంటికాలి మీద లేచే బహుభాషా నటుడు కమల్ హాసన్.. దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి… Read More
బిగ్ స్టేట్ మెంట్: నాలుగు నెలల్లో రామమందిరం: ఆకాశాన్నంటేలా..నభూతో అనిపించేలా: అమిత్ షా..!రాంచి: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడించిన తరువాత.. అందరి కళ్లూ రామ మందిరం నిర… Read More
0 comments:
Post a Comment