Saturday, June 6, 2020

కర్మ కాలి జగన్ సీఎం అయ్యారు..ఏడాది పాలన బాగోలేదని మీ వాళ్ళే చెప్తున్నారు :టీడీపీ నేతల ధ్వజం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా అయ్యన్నపాత్రుడు తదితరులు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, అలాగే యనమల రామకృష్ణుడు మరోమారు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4KS8J

Related Posts:

0 comments:

Post a Comment