ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా అయ్యన్నపాత్రుడు తదితరులు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, అలాగే యనమల రామకృష్ణుడు మరోమారు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4KS8J
కర్మ కాలి జగన్ సీఎం అయ్యారు..ఏడాది పాలన బాగోలేదని మీ వాళ్ళే చెప్తున్నారు :టీడీపీ నేతల ధ్వజం
Related Posts:
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..న్యూఢిల్లీ: నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే … Read More
దారుణం : చిన్న కారణానికే తల్లిదండ్రులు,సోదరుడిని హత్య చేసిన మైనర్తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వారిని దారుణంగా హతమార్చాడో కొడుకు. ఆ తర్వాత తమ్ముడిని కూడా హత్య చేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమా… Read More
సెన్సెక్స్ 190..నిఫ్టీ 73 పాయింట్లు : బడ్జెట్ నేపథ్యంలో నష్టాలబాట పట్టిన మార్కెట్లుముంబై: శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేసింది. వృ… Read More
వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలుమూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీప… Read More
రెస్టా'రెంట్ ఓపెన్ చేయాలంటే 45 డాక్యుమెంట్స్.. గన్ లైసెన్స్కు కేవలం 19 డాక్యుమెంట్స్..'దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం గన్ కల్చర్పై చర్చకు తెర లేపింది. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప… Read More
0 comments:
Post a Comment