ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఏకంగా సీఎం జగన్ పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి డ్రైవర్ కే కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎంవోలో భయాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4J0gg
జగన్ పేషీలో అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా: సచివాలయంలో 10కి చేరిన బాధితులు..
Related Posts:
ఈ ఆరేళ్ల పిల్లాడి తపన చూసి పెటా మురిసిపోయింది..అవార్డు ఇచ్చేసింది..!మిజోరాం: ఆ చిన్నారి వయస్సు ఆరేళ్లు. ఆడిపాడే వయస్సు అది. సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఒక్కసారిగా ఇంటికి వెళ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. వెంట… Read More
ఆ బస్సును 37 ముక్కలు చేసారు..! దొంగతనానికే కొత్త అర్థం చెప్పిన కేటుగాళ్లు ..!!హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను… Read More
పరకామణి లోగుట్టు పెరుమాళ్లకెరుక: 40 మంది మజ్దూర్ల తొలగింపు: పెదవి విప్పని టీటీడీ పాలక మండలి!తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరో వివాదాన్ని నెత్తినెత్తుకుంది. శ్రీవారి ఆలయానికి హుండీ రూపంలో వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ఉద్దేశించ… Read More
ఇంటెలిజెన్స్ రిపోర్టుతో షాక్ కు గురైన సీఎం, కుమారుడి విజయం కోసం, బీజేపీ నాయకులు!బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికలకు సంబందించి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి షాక్ కు గురైనారని సమా… Read More
జగన్ కాన్ఫడెన్స్కు కారణం ఆ ఇద్దరేనా ? ఇప్పుడు టూర్ కూడా వారి ప్లానేనా ?పోలింగ్ నాడు రాత్రి జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే..ఎవరికైనా ఆయనే గెలిచేది అనిపిస్తుంది. తమ విజయం ఖాయమని చెబుతూనే..సీట్లు కాదు..లాండ్ స్లైడ… Read More
0 comments:
Post a Comment