కొన్నేళ్లుగా నలిగిన వివాదం. కోర్టుల చుట్టూ నడిచిన వ్యవహారం. ఎట్టకేలకు అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయోధ్యలో వివాదంగా మారిన 2.77 ఎకరాల స్థలం రామ్లల్లా విరాజ్మాన్కే చెందుతుందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అదే సమయంలో మసీదు నిర్మాణంకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OupsM
Saturday, November 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment