కొన్నేళ్లుగా నలిగిన వివాదం. కోర్టుల చుట్టూ నడిచిన వ్యవహారం. ఎట్టకేలకు అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయోధ్యలో వివాదంగా మారిన 2.77 ఎకరాల స్థలం రామ్లల్లా విరాజ్మాన్కే చెందుతుందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అదే సమయంలో మసీదు నిర్మాణంకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OupsM
Ayodhya Verdict:కాలక్రమంలో అయోధ్య ,నాటి నుంచి నేటి వరకు (ఫోటోలు)
Related Posts:
విజయ్ మాల్యాను రప్పించేందుకు రహస్య ప్రయత్నాలు-సుప్రీంకు తెలిపిన కేంద్రం...బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తిష్టవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయ… Read More
టార్పెడో ప్రయోగం సక్సెస్: డ్రాగన్కు ధీటుగా.. సాగర గర్భంలో పనిపట్టే ‘స్మార్ట్’..అడ్వాన్స్డ్ మిసైల్ టార్పొడేను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీంతో డ్రాగన్ చైనాకు గట్టి సంకేతాన్ని భారత్ పంపించింది. సబ్ మెరైన్లను గుర్తించిన వెంటనే… Read More
అచ్చం ఠాగూర్ సినిమా లాగే.. సర్జరీ పేరుతో ముక్కుపిండీ మరీ డబ్బూల్ వసూల్.. తీరా చూస్తే..ఠాగూర్ సినిమాలో ఓ సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలో డెత్ సర్టిఫికెట్ తీసుకుంటాడు హీరో. తర్వాత అతనని… Read More
ఖమ్మంలో దారుణం... బాలికపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి ..తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ మైనర్ బా… Read More
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే .. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా కారణంగా జి… Read More
0 comments:
Post a Comment