బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి సోకుతుందో ఆ దేవుడే చెప్పాలి. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో పాటు అనేక మంది ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిదులకు కరోనా వచ్చింది. ఇదే సమయంలో డ్యూటీలో ఉంటున్న పోలీసులకు కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BI4XKB
Saturday, June 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment