అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాయి. దేశ చరిత్రలో నవంబర్ 9వ తేదీ నిలిచిపోతుందని చెప్తున్నాయి. అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్ల నుంచి పీఠముడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33xnGS0
ayodhya verdict:కరసేవకుల పోరాట ఫలితమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, రాజ్, ఉద్దవ్
Related Posts:
సీఎం జగన్ పక్కా ప్లాన్: నిమ్మగడ్డ తొలగింపు వెనక ఏం జరిగింది..? చట్టం ఏం చెబుతోంది..?అమరావతి: తమను ధిక్కరించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ… Read More
ఇలాంటి సమయంలోనా రాజకీయాలు : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . లాక్డౌన్ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రద… Read More
ఓవైపు ప్రశంసలు- మరోవైపు సస్పెన్షన్లు- జగన్ ఉద్దేశమేంటి ?ఏపీలో కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులకు తగిన స్ధాయిలో వ్యక్తిగత రక్షణ కిట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట్లో సహనంగా ఉన్న డాక్… Read More
జగన్ పై నిప్పులు చెరిగిన సీపీఐ నేత రామకృష్ణ .. ఏమన్నారంటేసీఎం జగన్పై అటు టీడీపీ, జనసేనలతో పాటు సీపీఐ కూడా దాడికి దిగింది . ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ నేత రామకృష్ణ తప్పు పడుతున్నారు . కరోనా నియంత్రణా … Read More
నగరిలో ఏం జరుగుతోంది.. ఎమ్మెల్యే రోజా వర్గం మీద వేటు.. కారణం అదే అంటున్న జిల్లా నేతలు..!!అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. చిత్తూరు జిల్లా అనగానే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎమ్యెల్యే రోజా గు… Read More
0 comments:
Post a Comment