అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాయి. దేశ చరిత్రలో నవంబర్ 9వ తేదీ నిలిచిపోతుందని చెప్తున్నాయి. అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్ల నుంచి పీఠముడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33xnGS0
ayodhya verdict:కరసేవకుల పోరాట ఫలితమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, రాజ్, ఉద్దవ్
Related Posts:
జమ్ము కాశ్మీర్ పై మోడీ ఫోకస్..! యువతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు..!!జమ్ము/హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి … Read More
తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా... గవర్నర్ నర్సింహన్తెలంగాణ గవర్నర్ నర్సింహన్ తన చివరి మీడీయా సమావేశాన్ని నిర్వహించారు. ఇన్నాళ్లు తానకు సహకరించిన మీడియా మిత్రులతో రాజకీయా పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపా… Read More
టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్..!! నిలిచిపోయిన విలీన ప్రక్రియ, నోటీసు ఇచ్చిన ఈయూహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగబోతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కార్మిక సంఘాలు … Read More
టిక్ టాక్ సైడ్ ఎఫెక్ట్స్: వీడియో కోసం నడిరోడ్డులో జీపును తగులబెట్టిన ప్రబుద్ధుడుఅహ్మదాబాద్: ఏదైనా ఓ ట్రెండ్ లోకి వస్తే.. దాన్ని అనుసరిస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. ఇదివరకు సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు. ఇక దాని స… Read More
సెన్సెక్స్ ఢమాల్...స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న భయాలు ఏంటి..?ముంబై: స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారికంగా విడుదలవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడింది. భారత వృద్ధి రేట… Read More
0 comments:
Post a Comment