తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలను పెంచడం లేదని ఆయన తెలిపారు. లడ్డూ ధరలను పెంచకూడదని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేవీ టీటీడీ తీసుకోదని ఆయన చెప్పారు. అతిథి గృహాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OfwLbG
తిరుపతి లడ్డూ ధర పెంపుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
Related Posts:
Indo-China clash:మన జవాన్లు ఎందుకు తుపాకులు వాడలేదు..? జైశంకర్ ఏం చెప్పారు..?కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నప్ప… Read More
ఆంక్షలతో ఆపలేం.!ఎవరి ఖర్మకు వారే బాద్యులు.!కరోనా పట్ల ప్రధాని వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా?ఢిల్లీ/హైదరాబాద్ : గురువు ఎప్పుడూ యుధ్దం చేయడు. యుధ్దం చేయడంలోని మెలకువలను మాత్రమే బోధిస్తాడు. అవి ఎంత ఎక్కువ మెదడుకు ఎక్కితే యుద్దంలో ఆ మేరకు విజయాన్… Read More
రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు ఫైర్, శ్రీరంగనాథరాజు, నాగేశ్వరరావుపై కామెంట్లతో ఆగ్రహం..నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు మండిపడ్డాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన కామెంట్ల… Read More
ఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడిన్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఏ ఒక్క భారత జవాను కూడా గల్లంతు కాలేదని, అందరి ఆచూకీ లభ్యమైందని గురువార… Read More
లడఖ్ మొదటి వేలు - చైనా టార్గెట్ లో మిగతా నాలుగు వేళ్లివే - టిబెట్ ఛీఫ్ వ్యాఖ్యల కలకలం...గల్వాన్ లోయలో భారత సైనికుల హత్యలు దశాబ్దాల క్రితం నాటి వ్యూహంలో భాగమేనని అజ్ఞాతంలో ఉంటున్న టిబెట్ అధినేత లోబ్సాంగ్ సంగాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్… Read More
0 comments:
Post a Comment