జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యుహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు, రచయిత శర్మను ఈ నెల 14వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రక్షణ సంబంధిత పత్రాలు లభించాయని అభియోగం మోపారు. కేసు విచారణ జరుగుతుందని.. విచారణ క్రమంలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cabWtO
Friday, September 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment