అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యూ టర్న్ తీసుకుంది. అయోధ్య వివాదంపై తీర్పు వెలువడిన రివ్యూ పిటిషన్ వేయమని ప్రకటించిన బోర్డు తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం అయిదు ఎకరాలు కూడ తీసుకునేందుకు నిరాకరించించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QqKM93
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్...! ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం ....!!
Related Posts:
దళితులు ఎదురు వస్తే స్నానం చేసి బయటకు వస్తున్న సీఎం సోదరుడు, కాంగ్రెస్ లీడర్ దెబ్బ!బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీ నాయకుల మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ ర… Read More
శబరిమలలో అసలు మహిళా వివక్ష ఎక్కడ? హోటల్స్లో సిగరేట్ తాగేవాళ్లే: సత్యవాణి ఏం చెప్పారంటే?హైదరాబాద్: శబరిమల అంశంపై భారతీయం సత్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు ఉదాహరణలు చెప్పి అసలు మహిళా వివక్ష ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతోందం… Read More
కేసీఆర్ సహస్ర చండీ యాగం: యాగలు, హోమాల వల్ల ఫలితాలు ఉంటాయా, ఏమిటి?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి యాగం నిర్వహించనున్నారు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర … Read More
8 ఏళ్ల మురికివాడ కుర్రాడు యదు కల అన్నామ్రితతో నెరవేరిందిఅవకాశం, ప్రోత్సాహం ఉండాలే కానీ మురికివాడ నుంచైనా సరే మాణిక్యం పుట్టుకొస్తుంది. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక పెద్ద… Read More
ఏపిలో భారీగా యువ - నయా ఓటర్లు. ఎవరి మద్దతు ఎవరికి :ఏపి లో మొత్తం 3.69 కోట్ల ఓట్లు ..!ఏపిలో తుది ఓటర్ల జాబితా విడుదల అయింది. ఎన్నికలు సమీపిస్తన్న వేళ.. సవరణల అనంతరం ఈ జాబితా ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపిలో 25 లోక్సభ… Read More
0 comments:
Post a Comment