అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యూ టర్న్ తీసుకుంది. అయోధ్య వివాదంపై తీర్పు వెలువడిన రివ్యూ పిటిషన్ వేయమని ప్రకటించిన బోర్డు తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం అయిదు ఎకరాలు కూడ తీసుకునేందుకు నిరాకరించించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QqKM93
Sunday, November 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment