అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యూ టర్న్ తీసుకుంది. అయోధ్య వివాదంపై తీర్పు వెలువడిన రివ్యూ పిటిషన్ వేయమని ప్రకటించిన బోర్డు తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం అయిదు ఎకరాలు కూడ తీసుకునేందుకు నిరాకరించించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QqKM93
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్...! ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం ....!!
Related Posts:
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ... యాగానికి స్థల పరిశీలనతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వ… Read More
జగన్ పై ఫైర్ అయిన విష్ణు కుమార్ రాజు.. గంటా బీజేపీలోకి వస్తే స్వాగతిస్తారటఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పరిపాలన తెలియడం లేదని, ఏపీలో నిర్మాణరంగ కార్మికులు నానా ఇబ్బం… Read More
గోడెలెక్కిన మంత్రులు..వరద నీటితో తేలియాడుతూ: గవర్నర్ ఏరియల్ సర్వే..సాయం ముమ్మరం..!!ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండ… Read More
ఇల్లు మునిగిందా లేదా అన్నది తోకనేతల చర్చ .. మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతుందన్న కన్నాఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై తీవ్రంగా మండిపడ్డా… Read More
ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ఆత్మహత్య, గనుల మాఫియా వార్నింగ్ ?, గాలి కేసు తరువాతే !బెంగళూరు: వ్యాపార సమస్యలతో విసిగిపోయిన వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకున్న సంచలన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చామరాజనగ… Read More
0 comments:
Post a Comment