ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఏపీలో మరో పక్క ఓ వింత వ్యాధి విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయితీ కరకవలస, చినరాభ గ్రామాలలో మూడు వారాల వ్యవధిలో వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మరణించారు. జ్వరం , కడుపునొప్పితో పాటు కాళ్లు చేతులువిపరీతంగా వాపులు వచ్చి, అనారోగ్యం బారిన పడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c89JPo
విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి .. ఐదుగురు మృతి ... అలెర్ట్ అయిన వైద్యులు
Related Posts:
మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తున్న అవ్వ కథ .. నిరుపేదకు సంక్షేమ పథకాలు అందని వ్యధప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలియదు కానీ నిరుపేదలకు మాత్రం సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు… Read More
పాలకులను ఎన్నుకునేది 60శాతం ఓటర్లేనా? అందరూ ఓటేసేలా చేయలేమా? మీ కామెంట్ చెప్పండిసామాన్యుడి ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించినప్పుడే సమర్థులైన నాయకులను ఎన్నుకోగలం. ప్రజలు అత్యంత విలువైన ఓటును వేయకపోతే ఓటర్లు… Read More
ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులుహైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్ర… Read More
ఓటెయ్యండి .. మీ పిల్లల ఫైనల్ పరీక్షల్లో 10 మార్కులు బోనస్ గా కలుపుతాంఓటు సామాన్యుడి ఆయుధం . ఓటు భవిష్యత్ తరాల బంగారు భవితకు దిక్సూచి. ప్రజాస్వామ్యానికి ప్రతీక. అలాంటి ఓటుహక్కు ఉన్నా మనలో చాలా మందికి ఓటువెయ్యాలంటే మాత్రం… Read More
మోస్ట్ వాంటెడ్ తెలంగాణా వీరప్పన్ ,రెండువేల మంది నెట్వర్క్ ..మూడు రాష్ట్రాల్లో విస్తరించిన సామ్రాజ్యంరెండు దశాబ్దాలుగా అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్ తెలంగాణా తకేలకు పోలీసుల వలలో పడ్డాడు . తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ… Read More
0 comments:
Post a Comment