ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఏపీలో మరో పక్క ఓ వింత వ్యాధి విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయితీ కరకవలస, చినరాభ గ్రామాలలో మూడు వారాల వ్యవధిలో వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మరణించారు. జ్వరం , కడుపునొప్పితో పాటు కాళ్లు చేతులువిపరీతంగా వాపులు వచ్చి, అనారోగ్యం బారిన పడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c89JPo
Thursday, September 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment