కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు కనీసం 2 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32KRbS8
మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..
Related Posts:
సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదు.!మహానాడులో తెలంగాణ తీర్మాణాలను ఆమోదించిన చంద్రబాబు.!హైదరాబాద్ : ఏ రాష్ట్రంలోనైనా సంపద సృష్టి చాలా ముఖ్యమని, సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదని, హైదరాబాద్ రాజధానిగా సంపద సృష్టించగలిగినందుకే అన్ని రంగాల్ల… Read More
సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం -Johnson Johnson Covid Vaccine భేషన్న ప్రధాని -భారత్లో ఏదంటేకొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచీ ఆందోళన చెందుతున్నట్లుగానే అగ్రరాజ్యాలుగా వెలుగొందుతోన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియల… Read More
కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం -నలుగురు పేషెట్లు దుర్మరణంకొవిడ్ దెబ్బకు కకావికలమైన బ్రెజిల్ లో మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్ రోగులు చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పు … Read More
భారత్కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్తో జైశంకర్ చర్చలుఅంతులేకుండా సాగుతోన్న కరోనా విలయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశాలైన అమెరికా -భారత్లు కొవిడ్ పై పోరాటంలో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. శనివార… Read More
Illegal affair: తల్లీ కూతురి హత్య, పెద్ద కూతురు, ప్రియుడు స్కెచ్, ఆస్తులు, సీక్రెట్స్ తో ?చెన్నై: పుట్టిన ఊరిలో కూతురు ఉంటే తనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని తల్లి బావించింది. ఇద్దరు కూతుర్లకు తల్లి సంబంధాలు చూసి వేర్వేరు వ్యక్తులతో పెళ… Read More
0 comments:
Post a Comment