Friday, September 18, 2020

మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు కనీసం 2 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32KRbS8

0 comments:

Post a Comment