ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీపై మరోసారి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో విరుచుకుపడ్డారు. ఓవైసీ మరో జకిర్ నాయక్లా తయారవుతున్నారని ఆయన ఆరోపించారు. ఓవైసీ అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన హెచ్చరించారు. కాగా అయోధ్య తీర్పు తర్వాత ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32UxEfd
Sunday, November 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment