ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తానని వల్లభనేని వంశీ స్పష్టంచేశారు. మరి మిగతా నేతల సంగతి ఏంటి ప్రశ్నించారు. బాపట్లలో ఓడిపోయిన అన్నం సతీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారని గుర్తుచేశారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ ఎమ్మెల్సీ పదవీకి ఎందుకు రాజీనామా చేయరని నిలదీశారు. నియమాలు, నిబంధనలు అందరికీ వర్తించవా అని ఫైరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qYcqzA
లోకేశ్ను పప్పు అని అనలేదు, కానీ సెర్చ్ చేస్తే మాత్రం వస్తోంది, వంశీ
Related Posts:
అబద్ధాల శాఖకు బొత్సా మంత్రి .. నాడు జగన్ ను తిట్టిన నోటితోనే నేడిలా : మాజీ మంత్రి చినరాజప్ప కౌంటర్ఏపీలో ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో టీడీపీ నేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు ని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్సా సత్యన్న… Read More
కరోనా పాజిటీవ్ వస్తే అసెంబ్లీకి రావొద్దు.!ఏపీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు టెస్టులు.!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది గంటంలో ప్రారంభం కాబోతున్న శాసన సభ సమావేశాలకు హాజరయ్యే మంత్రులకు… Read More
ఐకమత్యంగా కరోనాను తరిమికొడదాం.!విపక్షపార్టీలకు అమిత్ షా పిలుపు.!ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర హోంమంత్రి అమీత్ షా సాహసోపేతమైన పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న వివత్కర పరిస్తితుల పట్ల సానుక… Read More
నవంబర్లో కరోనా ఉధృతి: తప్పుదోవ పట్టించేందుకేనంటూ ఐసీఎంఆర్ క్లారిటీన్యూఢిల్లీ: దేశంలో వచ్చే నవంబర్లో కరోనా మహమ్మారి విజృంభణ భారీగా ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్టడీ తేల్చిందంటూ వచ్చిన కథనాల్లో ఎలాంటి … Read More
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. నిజామాబాద్ అర్బన్ గణేశ్ గుప్తాకు పాజిటివ్.. ఆ కాంటాక్ట్ వల్లే?లాక్ డౌన్ సడలింపుల తర్వాత కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించని కారణంగా ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా మహ… Read More
0 comments:
Post a Comment