అమరావతి : చీకటిపడగానే రెచ్చిపోతున్నారు. అందినకాడికి ఎత్తుకెళుతున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హమన్నట్లుగా.. మట్టి, తట్ట సహా కనిపించిందల్లా మాయం చేస్తున్నారు. ఏపీ రాజధాని కేంద్రంగా జరుగుతున్న దొంగల బీభత్సం చర్చానీయాంశంగా మారింది. అడ్డొస్తే బెదిరింపులకు పాల్పడుతూ దర్జాగా చోరీలు చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులున్నా కూడా దొంగలు రెచ్చిపోతున్న వైనం ఏపీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEpUMW
అమరావతిలో ఘరానా దొంగలు.. మట్టి, తట్ట అన్నీ మాయం.. ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది?
Related Posts:
పేగుబంధం మరిచారు.. అమ్మనాన్నను గెంటేశారు.. రీజన్ ఎంత సిల్లీ అంటే..!ప్రకాశం : అల్లారుముద్దుగా పెంచిన కన్నప్రేమ వృద్దాప్యంలో భారమైంది. భుజాలపై ఎత్తుకుని ఎంతసేపైనా అలసిపోకుండా ఆడించినా అమ్మనాన్నలు ఇప్పుడు పనికిరానివాళ్లయ… Read More
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు అస్సలు లేవన్న సీనియర్ నేతన్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ… Read More
డైనింగ్ హాల్స్లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్లో మరో వివాదం..ఇప్పటికే కొల్కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత… Read More
నడి రోడ్డు పై నరికేస్తా: వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు: బయట పెట్టిన లోకేశ్..కట్ అండ్ పేస్ట్ అంటూటీడీపీ నేతల లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే పైన ఒక ఆడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ ఆడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని దూషిస్తున్న మాటలు విని… Read More
ఆర్ట్స్ కాలేజీలో గ్యాంగ్ వార్... గ్రౌండ్లో కొట్టుకున్న విద్యార్థులు...!విద్యార్థులన్నాక కొట్టుకోవాలనుకున్నారో ఏమో... మారుతున్న విద్యా వ్యవస్థలో కూడ ఇంకా కాలేజీల్లో గ్యాంగ్ వార్లు కొనసాగుతున్నాయి.. ఒకరినొకరు కొట్టుకుంటూ త… Read More
0 comments:
Post a Comment