Saturday, November 16, 2019

నాపై పెట్టిన కేసులను నిరూపించండి... నాకు నేనే శిక్ష వేసుకుంటా.... చింతమనేని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుందని జైలునుండి విడుదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను దళిత వ్యతిరేకిని అని నిరూపిస్తే... రాజకీయాల నుండి శాశ్వత తప్పుకుంటానని సవాల్ విసిరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OvDGOf

Related Posts:

0 comments:

Post a Comment