ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుందని జైలునుండి విడుదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను దళిత వ్యతిరేకిని అని నిరూపిస్తే... రాజకీయాల నుండి శాశ్వత తప్పుకుంటానని సవాల్ విసిరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OvDGOf
నాపై పెట్టిన కేసులను నిరూపించండి... నాకు నేనే శిక్ష వేసుకుంటా.... చింతమనేని
Related Posts:
భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు త… Read More
జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనంకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద… Read More
యూపీయే ఛైర్మన్గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!హైదరాబాద్ : భారత్ తో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల… Read More
రవిప్రకాశ్కు పోలీసుల నోటీసులు, విచారణకు రావాలని ఆదేశంహైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన… Read More
ఎన్ఆర్ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!కరీంనగర్ : మేనల్లుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం.. తన బిడ్డ సుఖపడుతుందని అతడికిచ్చి పెళ్లి చేశారు. తమ కళ్లముందే పెరిగాడు.. మరదల్ని బాగా చూసుకుంటాడని భావి… Read More
0 comments:
Post a Comment