ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుందని జైలునుండి విడుదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను దళిత వ్యతిరేకిని అని నిరూపిస్తే... రాజకీయాల నుండి శాశ్వత తప్పుకుంటానని సవాల్ విసిరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OvDGOf
నాపై పెట్టిన కేసులను నిరూపించండి... నాకు నేనే శిక్ష వేసుకుంటా.... చింతమనేని
Related Posts:
లండన్లో \"తాల్\" సంక్రాంతి.. అలరించిన వేడుకలులండన్ : విదేశీగడ్డపై తెలుగు సౌరభం వెల్లివిరిసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 19న… Read More
నేడే ఎన్నికల క్యాబినెట్: ప్రజాకర్షక నిర్ణయాలకు ఆమోదం..!ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జ… Read More
రోడ్డు తవ్వాలా..? GST కట్టండి..! సామాన్యులకు తప్పని తిప్పలు..!!హైదరాబాద్ : పారదర్శక, సులువైన పౌర సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తోన్న సాంకేతిక విధానాలు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో జటిలంగా మారుతున్నాయి. కార… Read More
సిద్దరామయ్య రూ. 1 కోటి బెంజ్ కారె గిఫ్ట్ ?, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటి, నాడు వజ్రాల వాచ్, నేడు!బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్య ఇంటి దగ్గర ప్రత్యక్షం అయిన బెంజ్ కారు గురించి జోరుగా చర్చ జర… Read More
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
0 comments:
Post a Comment