Sunday, November 24, 2019

బసవేశ్వరుడి సేవలో తెలంగాణ మంత్రి హరీష్ రావు

బెంగళూరు: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. బీదర్ జిల్లా బసవ కల్యాణలో ఆయన ధార్మిక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవ ధర్మ ట్రస్ట్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OCsfUO

Related Posts:

0 comments:

Post a Comment