బెంగళూరు: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. బీదర్ జిల్లా బసవ కల్యాణలో ఆయన ధార్మిక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవ ధర్మ ట్రస్ట్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OCsfUO
బసవేశ్వరుడి సేవలో తెలంగాణ మంత్రి హరీష్ రావు
Related Posts:
విశాఖ లీకేజీ: ఆ చావులు భయానకం.. 12 మంది పోస్ట్మార్టమ్ రిపోర్ట్.. ఎల్జీపై కొత్త అనుమానాలు..గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడెన్గా ఎవరో గొంతు పిసికేసినట్లు.. ముఖాన్ని ప్లాస్టిక్ కవర్తో చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసినట్లు.. ఎంత ప్రయత్నించినా విదిలించు… Read More
మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకా… Read More
కరోనా కల్లోలం వేళ.. వాతావరణంలో భయానక మార్పు: పగలే కమ్ముకున్న చీకట్లున్యూఢిల్లీ: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయ… Read More
Lockdown: సిగరెట్స్ స్కాం, లాక్ డౌన్ లో ఒక్కడీల్ కు రూ. 60 లక్షలు, ఎక్కడో తేడా వచ్చింది, ఫినిష్!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం అమలు చేసిన లాక్ డౌన్ సందర్బంగా కొందరు పోలీసులకు మామూళ్లు వసూలు కాకపోవడంతో ఢ… Read More
మళ్లీ కరోనా విజృంభణ: ఈ సారి చిత్తూరు జిల్లాపై పంజా: రెండు వేల మార్క్కు చేరువగాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరుగుదల బాట పట్టింది. కొద్దిగా గ్యాప్ తరువాత.. మరోసారి కరోనా వైరస్ విజృంభించడం ఆరంభించింది. ఫలితంగా ఇప… Read More
0 comments:
Post a Comment