గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడెన్గా ఎవరో గొంతు పిసికేసినట్లు.. ముఖాన్ని ప్లాస్టిక్ కవర్తో చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసినట్లు.. ఎంత ప్రయత్నించినా విదిలించుకోలేక.. ఇంకా అగాథంలోకి కూరుకుపోతున్నట్లు.. ఒంట్లో రక్తప్రసరణ నలిచిపోయినట్లు, ఒక్కో అవయవంపై పట్టుకోల్పోతున్నట్లు అర్థమయ్యేలోపే మృత్యుదేవత కబళింపు.. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులు చనిపోయిన తీరు తెలిస్తే ఎంత కఠినాత్ముడికైనా కన్నీళ్లురాక మానవు. విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XfEnD
విశాఖ లీకేజీ: ఆ చావులు భయానకం.. 12 మంది పోస్ట్మార్టమ్ రిపోర్ట్.. ఎల్జీపై కొత్త అనుమానాలు..
Related Posts:
వక్రభాష్యం... మోదీ వ్యాఖ్యలపై వివాదం...పీఎంవో ఆఫీస్ రియాక్షన్...భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతోందని పీఎంవ… Read More
పోలీస్ శాఖలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కరోనా.!భయభ్రాంతులకు గురవుతున్న యంత్రాంగం.!హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల పైన కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్ర… Read More
21 రోజుల తర్వాత శవమై తేలి: వైరస్ లక్షణాలతో గాంధీలో చేరిక, తర్వాత మిస్సింగ్, అచేతనంగా..కరోనా వైరస్ కేసులతో గజ గజ వణుకుతుంటే.. గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగి ఒకరు 21 … Read More
వలస కార్మికుల కోసం కొత్త పథకం.. లాంచ్ చేసిన మోదీ... ఇది చారిత్రాత్మకం అంటూ...కరోనా వైరస్ నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరి… Read More
టీడీపీలో చిచ్చు రేపిన రాజ్యసభ పోరు- అసలు బలంపై క్లారిటీ వచ్చినట్లేనా ?ఏపీలో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల పోరు విపక్ష టీడీపీని ప్రజల్లో మరింత చులకన చేసింది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో ఇబ్బందులు … Read More
0 comments:
Post a Comment