Sunday, November 24, 2019

ప్రేమ, పెళ్లి పేరుతో నాలుగు దిక్కుల్లో నలుగురు పెళ్లాలు, నెల కాపురం, మోజు తీరిందిని!

చెన్నై: ప్రేమ పేరుతో అమాయకులైన అమ్మాయిలను వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మాయం అవుతున్న నిత్య పెళ్లి కొడుకుని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త కనపడటం లేదని ఓ అమాయకురాలు ఫిర్యాదు చెయ్యడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగింది. నవ వరుడు కనపడకుండా పోలేదని, పారిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు నిత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKh6FO

Related Posts:

0 comments:

Post a Comment