అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరుగుదల బాట పట్టింది. కొద్దిగా గ్యాప్ తరువాత.. మరోసారి కరోనా వైరస్ విజృంభించడం ఆరంభించింది. ఫలితంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రెండువేల మార్క్ను అందుకునే దిశగా దూసుకెళ్తోంది. అదే సమయంలో కరోనా కోరల నుంచి బయటపడిన వారు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నారు. ఇప్పటిదాకా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35KpyZs
Sunday, May 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment