చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాంటి సాహసం చేయొద్దని హెచ్చరించారు. మద్యం షాపులను గనక తెరవాల్సి వస్తే.. జనం పాతరేస్తారని అన్నారు. అధికారంలోకి రావడాన్ని మర్చిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు. వామ్మో.. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికీ పాజిటివ్..505కి చేరిన పాజిటివ్ కేసులు, 17 మంది...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bmCLJ4
మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్
Related Posts:
కరోనా హాట్ స్పాట్గా ఢిల్లీ ఎయిమ్స్: వైద్యులు, నర్సులతోపాటు 480కి సోకిన మహమ్మారిన్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతుండగా.. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (… Read More
శుభముహూర్తాలు ఓకే... దుర్ముహూర్తాలు అంటే ఏమిటి..? వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
31 మంది వైద్యులకు కరోనా.!తెలంగాణలో ఉలిక్కిపడ్డ యంత్రాంగం.!హైదరాబాద్ : కరోనా వైరస్ క్టిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లు చివరికి వారి ప్రాణాలనే ప్రమాదకర పరిస్ధితుల్లోకి నెట్టేసుకుంటున్నార… Read More
సీఎం కార్ ఓవర్ స్పీడ్.!ఛలాన్ అంటూ వింత ప్రచారం.!అసలు సీఎం కాన్వాయికి స్పీడ్ లిమిట్ ఉంటుందా..?హైదరాబాద్ : చెప్పే వాడు చైనా వాడైతే వినేవాడు వియత్నాం వాడట. ఈ సామెత ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రచారానికి కాదేద… Read More
షాకింగ్:అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను వేశ్యగా చిత్రీకరించి..ఆన్లైన్లో ఫొటోలు, ఫోన్ నంబర్.మన జీవితాల్లో సోషల్ మీడియా భాగం అవుతున్నకొద్దీ.. దాన్నే అడ్డంపెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఆన్ లైన్ వేదికగా గడిచిన ఐదేళ్లలో ఆర్థిక నేరా… Read More
0 comments:
Post a Comment