ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది . ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో తన స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదు. కార్మికుల సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరతామని ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో,తిరిగి ఆర్టీసీ కార్మికుల మరోమారు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఇక ఈరోజు 51వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34iYAXd
51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్ష
Related Posts:
హత్యలో కొల్లు రవీంద్రనే కాదు దేవినేని ఉమా ,చంద్రబాబు పాత్ర కూడా .. కొడాలి నాని సంచలనంటిడిపి నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లడంపై టిడిపి నేతలు నిప్పులుచెరుగుతున్న విషయం తెలిసిం… Read More
ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యే ..కొల్లు రవీంద్రపై మోకా భాస్కర్ రావు భార్య ఏమన్నారంటే..ఏపీలో ఇప్పుడు మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు హత్య కేసుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ… Read More
నిన్న ప్రగతిభవన్.. నేడు ఏపీ సీఎం జగన్ నివాసం .. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏపీ సెక్రటేరియట్, హైకోర్టులో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే కాకుండా తాజాగా తాడేపల్లి … Read More
కడపకు మరో వరమిచ్చిన వైఎస్ కుటుంబం- ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్...మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వరుసగా ఎందుకు గెలిపిస్తారని గతంలో ఓ పెద్దాయన అక్కడి ఓటర్లను అడిగిప్పుడు, ఆయనైతే ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, తమ… Read More
లోక్సభ స్పీకర్కు మరోసారి లేఖ రాసిన వైసీపీ ఎంపీ రఘురామ: డిఫరెంట్ ఇష్యూతో: ఆయన దేవుడుఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాక… Read More
0 comments:
Post a Comment