Sunday, May 10, 2020

కరోనా కల్లోలం వేళ.. వాతావరణంలో భయానక మార్పు: పగలే కమ్ముకున్న చీకట్లు

న్యూఢిల్లీ: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయి. దట్టమైన దుమ్ము తెరలు న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలను చుట్టుముట్టేశాయి. ఫలితంగా- నడి వేసవిలో పట్టపగలు కారు చీకట్లు కమ్ముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని మరీ తమ బండ్లను నడిపించాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో నెలకొంది. ఢిల్లీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yLnswr

Related Posts:

0 comments:

Post a Comment