తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్పై సీపీఐ నేత కే రామకృష్ణ ఫైరయ్యారు. నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్ చేస్తున్న కామెంట్లు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎంలా కాకుండా ఏపీకి ముఖ్యమంత్రి అన్నట్టు ప్రవర్తిసున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆ పార్టీలో చేరేది బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారేనని స్పష్టంచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31V0Enq
కేసీఆర్.. ఆంధ్రాకా, తెలంగాణకా సీఎం... నదుల అనుసంధానం కామెంట్లపై సీపీఐ రామకృష్ణ
Related Posts:
సర్జికల్ స్ట్రైక్స్2: వినూత్నంగా ఆనందాన్ని పంచుకున్న ఆటో డ్రైవర్, వివిధ దేశాల స్పందనఢిల్లీ: పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులను హతం చేసింది. మన ఎయిర్ ఫోర్స్ పనిని యావత్ భా… Read More
నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమ… Read More
సర్జికల్ స్ట్రైక్స్ 2: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లో దాడి చేసింది ఈ మూడు ప్రాంతాల్లోనేఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లో… Read More
కవ్వించి, చచ్చిపోయారా? ఆ ట్వీట్ కు అర్థమేంటి? భారత మెరుపు దాడులకు ఆ సింగిల్ లైన్ ట్వీటే కారణమా?న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఉరుము లేని పిడుగులాగా జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేపట్… Read More
గోప్యదానం శ్రేష్టండా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151 దానం చేయటం చాల ఉత్తమమైన విషయం. అయితే అది ప్రచారం ఏమాత్రం లేకుండా చేయాలి. తాము చే… Read More
0 comments:
Post a Comment