హైదరాబాద్/అమరావతి: సినీ నిర్మాత, వైసీపీ ఎంపీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. టెంపర్ సినిమా ఫైనాన్స్ విషయంలో వీరి మధ్య వివాదంనెలకొంది. తనను కిడ్నాప్ చేసి, హత్యచెయ్యాలని చూస్తున్నారని పీవీపీపై ఫిర్యాదు చేసిన బండ్ల.. ఇరువురిపై కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oWI2EY
జగన్ గారూ 9ఏళ్లు రక్తాన్ని ఫణంగా పెట్టారు!దుర్మార్గుల చేతిలోకా?: పీవీపీపై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు
Related Posts:
కాంగ్రెస్కు సచిన్ గుడ్ బై.. ముహుర్తం.. గెహ్లాట్ బలం 104.. బీజేపీ రివర్స్ గేర్..పైలట్ క్రాష్ ల్యాండ్కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అద్భుతంగా ఫలించిన ఆపరేషన్ కమల్.. రాజస్థాన్ లో మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. అశోక్ గెహ్లాట్ సర్కారును నిలువునా కూల్చేందుకు … Read More
దేశంలో కరోనాకు 24వేల మంది బలి.. ఒక్కరోజే 30వేలు.. మళ్లీ లాక్ డౌన్.. వైరల్ ఫీవర్స్ వణుకు..కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరణాల రేటు తక్కువే అయినా, ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తూ పాండమిక్ త… Read More
ఆన్ లైన్ లో 4 క్లాసులు చాలు.. ఒక్కోటి 45 నిమిషాలు దాటొద్దు.. కేంద్రం కీలక మార్గదర్శకాలు..కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. మూడు నెలలుగా స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఎక్కడికక్కడే మూతపడి ఉన్నాయి. విద్యా సంవత్సరం ఇంకా మొదలు కాలేదని ప్రభు… Read More
దక్షిణ చైనా సముద్రం వివాదం ఏంటి..? డ్రాగన్ కంట్రీపై అమెరికా ఆగ్రహం..వాట్ నెక్ట్స్ ?దక్షిణ చైనా సముద్రంలో చైనా పెత్తనం సహించరానిదని అది పూర్తిగా అక్రమం అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చైనా సమ… Read More
‘గాంధీ’లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడంలేదు: ఆ ఆస్పత్రులపై చర్యలేవీ?: హైకోర్టుహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీ… Read More
0 comments:
Post a Comment