ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసుకొని తిరిగి తీహార్ జైలుకు తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HQIw0
మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి అస్వస్థత.. ఎయిమ్స్కు తరలింపు..?
Related Posts:
జగన్, కేసీఆర్ కు భంగపాటు తప్పదు..! బాబు ఇచ్చే గిఫ్ట్ కోసం రెడీగా ఉండాలంటున్న టీడిపి నేతలు...!!అమరావతి : అమరావతిలో అదికాక, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేసీఆర్, జగన్లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న… Read More
ఆటో పై 72 చాలన్లు, 12 వేల జరిమానాహైద్రబాద్ లో ట్రాఫిక్ పోలీసుల సంగతి తెలియని కాదు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వారిపై కోరాఢా ఝలిపిస్తున్నారు. ఓ వైపు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూనే మర… Read More
ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రంపరకాల : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాలలో మద్యం ప్రియుడికి షాకిచ్చే అంశం ఎదురైంది. అసలే ఎండాకాలం.. ఆపై ఆదివారం కావడంతో కాసింత చల్లబడుదామనుకున్నాడు ఓ యు… Read More
సర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్తయినా : నాడి అర్దం కాని అభ్యర్దులు : 40 రోజుల టెన్షన్ తప్పుదు..!అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి… Read More
మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు: అక్కడ గెలవాలంటే.. మనోళ్లు దయ తల్చాల్సిందే!ముంబై: మహారాష్ట్రలోని షోలాపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. షోలాపూర్ సిటీ సహా చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తే.. తెలంగాణలో కలియ తిరిగినట్టు… Read More
0 comments:
Post a Comment