మాజీ మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ వెంటాడుతోంది. కొద్ది రోజులు క్రితం స్పీకర్ కు ఆయన రాసిన లేఖలో స్పీకర్ ఛైర్ ను కించ పరిచేలా లోకేశ్ వ్యవహరించారంటూ వైసీపీ నేతలు స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. ఇప్పుడు, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ హోదాలో గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Da7ZVh
డీఆర్సీ నుండి నారా లోకేశ్ బహిష్కరణ..! వైసీపీ నేతల సంచలన నిర్ణయం : సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్..!
Related Posts:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు: కరోనా హోరు..ప్రచారాల జోరు..ప్రజలు బేజారు!!తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట ,జడ్చర్ల కొత్తూరు, న… Read More
తెలంగాణలో బీభత్సం: ఒక్కరోజే 56 మంది మృతి: 70 వేలు దాటిన కరోనా పేషెంట్లుహైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. భయపెట్టేలా రోజువారీ పాజిటివ్ లెక్కలు నమోదవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నా… Read More
Scam Saritha: ఆ రోజు ఊపేసింది, ఫైర్ బ్రాండ్ కు 6 ఏళ్లు జైలు శిక్ష, సరితాకు తగదిమ తోమ్!కొచ్చి/ చెన్నై: సోలార్ స్కామ్, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిలువునా ముంచేసింది అని నమోదైన కేసులో హాట్ లేడీ, కేరళ లక్ష్మీ బాంబ్, కేరళ ఫైర్ బ్రాండ్ ఆంటీ సరిత… Read More
భారత్ లో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 3,60,960 కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలతో విలయంభారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా,ప్రపంచ ద… Read More
Vaccine registration: 18 ప్లస్..ఈ సాయంత్రం నుంచే: యాప్స్, వెబ్సైట్ ద్వారా మాత్రమేన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడోదశ ఆరంభం కాబోతోంది. వచ్చనెల 1వ తేదీ నుంచి దీనిక… Read More
0 comments:
Post a Comment