మాజీ మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ వెంటాడుతోంది. కొద్ది రోజులు క్రితం స్పీకర్ కు ఆయన రాసిన లేఖలో స్పీకర్ ఛైర్ ను కించ పరిచేలా లోకేశ్ వ్యవహరించారంటూ వైసీపీ నేతలు స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. ఇప్పుడు, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ హోదాలో గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Da7ZVh
డీఆర్సీ నుండి నారా లోకేశ్ బహిష్కరణ..! వైసీపీ నేతల సంచలన నిర్ణయం : సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్..!
Related Posts:
CTET నోటిఫికేషన్: టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల… Read More
దేశ ద్రోహం కేసు : జేఎన్యూ మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్ బీహార్లో అరెస్ట్..అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్పై ఐద… Read More
Coronavirus: భారతీయులు, విద్యార్థులను తరలించడానికి చైనాకు ప్రత్యేక విమానంన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకుని రావడాన… Read More
అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తొలి అడుగు : ఆ మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి పెంపురాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్ధల పరిధులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా),తిరుపతి అర్బన్ డెవలప్మె… Read More
సీబీఐ కోర్టులో జగన్ హాజరుపై హైకోర్ట్ లో విచారణ ..హైకోర్టు ఏం చెప్పిందంటేఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్… Read More
0 comments:
Post a Comment