న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా- ఓ ప్రత్యేక విమానాన్ని వుహాన్ సిటీకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ జైశంకర్ తెలిపారు. దీనికోసం బీజింగ్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8IyJs
Coronavirus: భారతీయులు, విద్యార్థులను తరలించడానికి చైనాకు ప్రత్యేక విమానం
Related Posts:
19కి చేరిన గురుదాస్పూర్ పేలుడు మృతుల సంఖ్య.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపంగురుదాస్పూర్ : సాయంత్రం 4 గంటలు .. నిశ్శబ్ద వాతావరణం ... ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ పంజాబ్లోని గురుదాస్పూర్లో గల బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక… Read More
కొత్త ట్రాఫిక్ రూల్స్ తిప్పలు...!టూ వీలర్తో తోసుకుంటూ వెళుతున్న రైడర్స్..!హల్చల్ చేస్తున్న వీడీయోకేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే..కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి ని… Read More
ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లిన్యూయార్క్/నాగపూర్: అమెరికా కాలిఫోర్నియాలోని శాంతాక్రూజ్ ఐస్లాండ్ ప్రాంతంలో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో 34మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయిత… Read More
రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే...!!కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఒకే సారి మంత్రులు అడిగితే ముఖ్యమం… Read More
సోనియా మార్క్ పాలిటిక్స్: జనంలోకి కాంగ్రెస్..దేశవ్యాప్తంగా పాదయాత్రలు!న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష… Read More
0 comments:
Post a Comment