అహ్మదాబాదు: పేరుకే స్వామిజీలు.. పేరుకే వారు నడిపే గురుకులాలు, ఆశ్రమాలు. కానీ కాస్త లోతుగా చూస్తే అక్కడ చదివే విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు నరకమే కనిపిస్తుంది. ఏదో మాయమాటలు చెప్పి అమ్మాయిలను లొంగదీసుకుంటారు. ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. తాజాగా వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఆశ్రమం నుంచి బయటపడ్డ ఓ బాలిక సంచలనమైన విషయాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KMDGrU
మేకప్లు వేసి అర్థరాత్రి వీడియోలు తీసేవారు: వెలుగులోకి నిత్యానంద స్వామీ లీలలు
Related Posts:
విదేశాల్లోని భారతీయులు టికెట్ కొనాల్సిందే: 64 విమానాలు, ఏయే రాష్ట్రాల నుంచి ఎన్నంటే.?న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు ప్రారంభించింది. వారిని దశలా వా… Read More
భారత్ ఓ ఆదర్శవంతమైన దేశం..! అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన..!!ఢిల్లీ/హైదరాబాద్ : అత్యంత క్లిష్ట సమయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన భారత దేశ పౌరులు తమ ఉన్నత పరిపక్వతను చాటుకున్నారని దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దా… Read More
2 రోజుల్లో @ రూ.1000 కోట్లు, 100 కోట్ల మద్యం విక్రయాలతో యూపీ టాప్, ఏపీలో రూ.68 కోట్లు..లాక్డౌన్ వల్ల మందుబాబులకు చుక్కలు కనిపించాయి. చుక్క లేక క్షణమొక యుగంలా గడిపారు. అయితే గ్రీన్, ఆరంజ్ జోన్లలో వైన్ షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ… Read More
Lockdown: పీకలదాకా తాగి పామును ముక్కలుగా కొరికేశాడు, భలా బాలరాజు భలా, వీడికి చైనా గాలి సోకింది !బెంగళూరు/ కోలారు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు పిచ్చిపట్టినట్లు అయ్యింది. ఇక లాక్ డౌన్ సడలించిన ప్రభు… Read More
జమ్ముకశ్మీర్ ఫొటోగ్రాఫర్లకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా అభినందనలు.ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డులను బోర్డు ప్రకటించింది. 2020 ఏడాదికి భారత్ మూడు అవార్డులను దక్కించుకున్నది. జమ్ముకశ్మీర్ విభజన సందర్భంగా అక్కడి పర… Read More
0 comments:
Post a Comment