Tuesday, January 28, 2020

దేశ ద్రోహం కేసు : జేఎన్‌యూ మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్ బీహార్‌లో అరెస్ట్..

అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్‌పై ఐదు రాష్ట్రాల్లో దేశ ద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని జెహానాబాద్‌లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగుచూసినప్పటి నుంచి ఇమామ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aT9kPN

0 comments:

Post a Comment