అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్పై ఐదు రాష్ట్రాల్లో దేశ ద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్లోని జెహానాబాద్లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగుచూసినప్పటి నుంచి ఇమామ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aT9kPN
దేశ ద్రోహం కేసు : జేఎన్యూ మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్ బీహార్లో అరెస్ట్..
Related Posts:
కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్.. ఎవరీయన..?లండన్: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవ… Read More
జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. నేతలందరూ నిర్బంధంలో ఉండగానే!జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఆగస్టులో 370 ఎత్తివేత తర్వాత జమ్మూకాశ్మీర్.. రెం… Read More
ఒమర్ అబ్దుల్లాకు దక్కని ఊరట: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్… Read More
ఢిల్లీ ఎన్నికల్లో నా లెక్క తప్పింది: అమిత్ షాఎన్నికల రాజకీయంలో అపర చాణక్యుడిగా పేరుపొందిన అమిత్ షా వైఫల్యాన్ని తలుచుకుని మొట్టమొదటిసారి కుమిలిపోయారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం… Read More
వాలంటైన్ డే నేపథ్యమేంటీ..? ప్రేమికుల రోజుగా ఎలా మారింది..?ప్రేమ..ఎప్పుడూ, ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు. కానీ ప్రేమలో పడితే మాత్రం వారు ప్రపంచాన్ని మరచిపోతారు. ప్రేమ మైకంలో మునిగిపోతారు. కొందరు పెద్దల్నీ ఎదురిం… Read More
0 comments:
Post a Comment