ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల ను నిర్వహించే నిమిత్తం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ మోహన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tWvrnO
సీబీఐ కోర్టులో జగన్ హాజరుపై హైకోర్ట్ లో విచారణ ..హైకోర్టు ఏం చెప్పిందంటే
Related Posts:
కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న కేవీ సుబ్రమణియన్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన మూడేళ్ల పదవీ… Read More
‘మా’, బీజేపీకి సీవీల్ నర్సింహారావు రాజీనామా: ప్రకాశ్రాజ్, బండి సంజయ్కి క్షమాపణలుహైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్న… Read More
బొగ్గు సంక్షోభం- పెరిగిన ధరలు : పొంచి ఉన్న విద్యుత్ కోత : ఏపీలో మరీ దారుణంగా- కేంద్రం సహకరిస్తేనే..!!మరోసారి విద్యుత్ కోతలు తప్పేలా లేవు. కోతల ముప్పు పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశా… Read More
బంధం మరింత బలోపేతం: జపాన్ కొత్త ప్రధాని కిషదతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణన్యూఢిల్లీ: జపాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫు… Read More
జగన్ ప్రతిష్ఠాత్మక పధకానికి హైకోర్టు బ్రేక్ - మహిళలకేనా ఇళ్ల పట్టాలు : పేదలందరికీ ఇళ్లు -తక్షణం ఆపండి..!!ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పధకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వటం పైన అభ్యంతరం వ… Read More
0 comments:
Post a Comment