రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్ధల పరిధులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా),తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా),అనంతపురం-హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) పరిధులను పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుడా పరిధిలో కొత్తగా మరో 4 పట్టణ స్థానిక సంస్థలు,236 గ్రామాలను చేరుస్తున్నట్టు పేర్కొంది. దీంతో గుడా పరిధి 4388చ.కి.మీకి విస్తరించింది. అలాగే నగరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RVJimu
అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తొలి అడుగు : ఆ మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి పెంపు
Related Posts:
తూర్పు గోదావరిలో పెను విషాదం: వశిష్ఠలో నలుగురు పదో తరగతి విద్యార్థులు గల్లంతుకాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న నలుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారు. గోదావరిలో సరదాగా ఈ… Read More
వణికిన లఢక్: భారీ భూకంపం: వరుస ప్రకంపనలతోన్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం ఏమిటనేది … Read More
టార్గెట్ రేవంత్... ప్రత్యర్థి చేతికి మళ్లీ 'సెంటిమెంట్' అస్త్రం... ఇరికిస్తున్న సొంత పార్టీ నేతలుటీపీసీసీ కొత్త చీఫ్గా రేవంత్ రెడ్డి కొత్త ప్రయాణానికి అనేక సవాళ్లు,ఒడిదుడుకులు ఎదురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు పీసీసీ దక్కకుండా చివరి నిమిషం వరక… Read More
కర్నూలు మహిళకు దొరికిన విలువైన వజ్రం... టమాటా నారు నాటుతుండగా...కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ మహిళా వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభించింది. ఆదివారం(జూన్ 26) టమాటా నారు నాటుతుండగా దుక్కుల్లో … Read More
వైఎస్ జగన్కు రఘురామ లెటర్ నంబర్ 9: నవ ప్రభుత్వ కర్తవ్యాలు టైటిల్తో..జర్నలిస్టుల్లో!అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
0 comments:
Post a Comment