Wednesday, November 13, 2019

చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా ఉచ్చు: మళ్లీ కస్టడీ పొడిగింపు..!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థికం, హోమ్ శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. బెయిల్ మంజూరు చేయాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటీషన్ ను న్యూఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33LCBIa

Related Posts:

0 comments:

Post a Comment