Wednesday, November 13, 2019

కశ్మీర్‌లో బీభత్సం: దుకాణాదారుడిపై ఆగంతకుల కాల్పులు, ఆస్పత్రికి తరలింపు

కశ్మీర్‌లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్‌లో త్రాల్ వద్ద తుపాకీతో బీభత్సం సృష్టించారు. ఓ దుకాణాదారుడిపై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరో తెలియాల్సి ఉంది. తామే కాల్పులు జరిపింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rInz8b

Related Posts:

0 comments:

Post a Comment