కశ్మీర్లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో త్రాల్ వద్ద తుపాకీతో బీభత్సం సృష్టించారు. ఓ దుకాణాదారుడిపై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరపడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరో తెలియాల్సి ఉంది. తామే కాల్పులు జరిపింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rInz8b
కశ్మీర్లో బీభత్సం: దుకాణాదారుడిపై ఆగంతకుల కాల్పులు, ఆస్పత్రికి తరలింపు
Related Posts:
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది: వ్యాక్సిన్లు గర్వకారణమంటూ బాలకృష్ణహైదరాబాద్: మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు కూడా ఉపయోగపడటం గర్వకారణమని ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అ… Read More
27న కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అత్యవసర భేటీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుం… Read More
యూపీలో దారుణం : 24 గంటల్లో సోదరి పెళ్లి.. ఆ విషయం తెలిసి కాల్చి చంపిన సోదరుడు..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మరో 24గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిని తోడబుట్టిన సోదరుడే కాల్చి చంపాడు. బావ వరుసయ్యే వ్యక్తితో ఆ యువతి సంబంధం పె… Read More
19 నెలల తర్వాత సచివాలయం ప్రాంగణానికి సీఎం కేసీఆర్ -నిర్మాణ పనుల పరిశీలన -స్పీడప్ ఆదేశాలుతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన… Read More
అట్టారీ-వాఘా బోర్డర్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలుదేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనిక… Read More
0 comments:
Post a Comment