ముంబై: ఊహించని మలుపులు, అనూహ్యంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక్క రాత్రిలో సంభవించిన హైడ్రామా నేపథ్యంలో.. అనూహ్యంగా బీజేపీతో చేతులు కలిపింది ఎన్సీపీ. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ చీలిక వర్గం నాయకుడిగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QIqwQy
Sunday, November 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment