Sunday, February 14, 2021

వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం అవుతానని చెప్పినప్పటికీ, రాబోయే రోజుల్లో ఏపీలోకి కూడా ఆమె పార్టీ ఎంటవుతుందని వినికిడి. గడిచిన రెండేళ్లలో సీఎం జగన్ అపాయింట్మెంట్‌కు సైతం నోచుకోలేని పలువురు వైసీపీ అసంతృప్త నేతలే షర్మిల రాకను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LVdDmg

Related Posts:

0 comments:

Post a Comment