అమరావతి: పంచాయతీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్థాయికి వైసీపీ చేరిందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37vodbh
Sunday, February 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment