Sunday, February 14, 2021

పంచాయతీ ఎన్నికల్లో ఇంత దారుణాలా?: వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు

అమరావతి: పంచాయతీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్థాయికి వైసీపీ చేరిందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37vodbh

Related Posts:

0 comments:

Post a Comment