సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 జూలై 2019. సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J6gbsc
Thursday, June 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment