Thursday, June 27, 2019

అమిత్ షా పర్యటనలో వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు...! బంద్‌కు పిలుపునివ్వని నేతలు

కశ్మీర్ ప్రత్యేక వాదులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదటి సారి వెనక్కి తగ్గారు... కేంద్రహోంమంత్రి హోదాలో కశ్మీర్‌‌కు వెళ్లిన అమిత్ షా పర్యటనలో ముప్పయి సంవత్పరాల తర్వాత ప్రత్యేక వాదులు కశ్మీర్ వ్యాలీలో బంద్‌కు పిలుపునివ్వలేదు..దీంతో అమిత్ షా కశ్మీర్ పర్యటన ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా గవర్నర్ సత్యపాల్‌తో కలిసి అభివృద్దితో పాటు భద్రతా వ్యవహారాలపై చర్చించన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Sxaa5

Related Posts:

0 comments:

Post a Comment