ఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తెల్లవారుజామున 12.20గం. సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇమ్మిగ్రేషన్ చెకింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్వర్ సాంకేతిక లోపం కారణంగా ఎయిరిండియా సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ ప్రక్రియ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wg9qJG
ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియా
Related Posts:
రెండు స్థానాల్లో అగ్రనేతలు ఎందుకు పోటీచేస్తున్నారు..? వచ్చేదేంటి... పోయేదేంటి..?దేశంలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏయే నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలో అన్నదానిపై క్… Read More
కోటిన్నర కొల్లగొట్టిన కేటుగాళ్లు..! బెడిసికొట్టిన డెకాయిట్ ఆపరేషన్విజయవాడ : టాస్క్ఫోర్స్ పోలీసుల పేరుతో వ్యాపారికి కుచ్చుటోపి పెట్టారు కేటుగాళ్లు. కోటి 66 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో నిందిత… Read More
50 శాతం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కిస్తే ఇంతే సంగతులు ...ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కిస్తే ఫలితాలు రావాడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని తేల్చి చెప్పింది ఎన్నికల కమ… Read More
స్టూడియోల చుట్టూ తిరగమే ఆమె పని..పద్దతి లేదు : చెవిరెడ్డి ఓ రౌడీ : నగరి లో చంద్రబాబు..!టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి..నగరి సభల్లో పాల్గొన్నారు. తన సహజ ధోరణిలో జగన్..కేసీఆర్..మోదీ పై విరుచుకుప… Read More
రైల్వే శాఖపై ఎన్నికల సంఘం సీరియస్... నోటీసులు జారీన్యూఢిల్లీ: టీ కప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ స్లోగన్ మై భీ చౌకీదార్ ఉండటాన్ని ఆక్షేపించింది ఎన్నికల సంఘం. రైళ్లలో టీ అమ్ముతుంటే అందుకు వినియోగిస్తున్… Read More
0 comments:
Post a Comment