అసన్సోల్ : నాల్గో విడత పోలింగ్లోనూ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అసన్సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తృణమూల్ కార్యకర్తలు కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2becS
బెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తం.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారు ధ్వంసం..
Related Posts:
సచివాలయం కూల్చివేత... రేపటి లోగా దానిపై తేల్చాల్సిందేనన్న హైకోర్టు...సచివాలయ కూల్చివేతలపై గోప్యతకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం(జూలై 23) విచారణ చేపట్టింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్లో పని చేసేవారు మాత్… Read More
కరోనా ఎఫెక్ట్... బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు...కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లోని గణేష్ ఉత్సవ కమిటీలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయా… Read More
బెంగళూరులో విచిత్రం: వికటించిన ప్రయోగం: ఆ వారంలోనే వేలకొద్దీ కేసులు: షాకింగ్ రిజల్ట్స్బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల వరకూ కఠి… Read More
సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోను పంజాబన్కు కఠిన కారాగార శిక్ష, ఆమెకు 24 ఏళ్లు, సహాయకుడికి 20 ఏళ్లు..చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధిస్తోన్న సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోనూ పంజాబన్కు స్థానిక ఢిల్లీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. 24 ఏళ్ల… Read More
టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవ… Read More
0 comments:
Post a Comment