ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడతలో 9 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్లో ఓటర్లందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. గత మూడు దశల పోలింగ్ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మోడీ ట్విట్టర్లో సందేశం ఇచ్చారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DGvQwp
రికార్డులు బద్దలుకొట్టండి! ఓటర్లకు మోడీ పిలుపు!
Related Posts:
ఆ తర్వాతే పొత్తు వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వల్లే, బాబుతో పొత్తు కోసం ఎవరొస్తారు: వైసీపీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాతే టీడీపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ జనసేనతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారా? ఈ విష… Read More
ప్రియాంకగాంధీ నియామకంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే?, స్మృతి ఇరానీ నో కామెంట్న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పరోక్షంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు (కాంగ… Read More
బాబుకు ఆ విషయం అప్పుడే చెప్పా, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా!: పవన్ కళ్యాణ్పాడేరు: బాక్సయిట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని, అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లరు, అధికార పార్టీన… Read More
తాట తీస్తాం..! చేత కాక కాదు..! తరిమికొడతాం..!! అనే పవన్ ఎందుకు సైలెంటయ్యారు.??అమరావతి/ హైదరాబాద్ : ఆవేశంతో ఊగి పోవడం.. శూలాల్లాంటి మాటలను ప్రత్యర్థుల గెండెల్లో గుచ్చడం, అశేష జనవాహిని సాక్షిగా హెచ్చరికలు జారీ చేయడం..… Read More
క్యాష్ మౌంటేన్: డబ్బును గుట్టలా పేర్చి, ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు బోనస్బీజింగ్: గుజరాత్లోని సూరత్లో వజ్రాల కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇండ్లు, బైకులు బహుమతిగా ఇవ్వడాన్ని మనం చూశాం. ఒక్కో దీపావళి పండుగకు ఇలాంట… Read More
0 comments:
Post a Comment